
ఆంధ్రుల పాలిట ఆశాకిరణం వైయస్ జగన్..
వైయస్ఆర్సీపీ నేత వరుదు కల్యాణి విశాఖ – నాలుగేళ్ల చంద్రబాబు దుష్ట పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికి వచ్చిన ఆశాకిరణం వైయస్ జగన్ అని వరుదు కల్యాణి అన్నారు. విశాఖ జిల్లా చోడవరం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అన్నివర్గాలను మోసం చేశారని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు,యువత [..]