
టీడీపీ..సీపీఎం నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
వైయస్ జగన్ సమక్షంలో మామిడిపల్లి, పలాస నియోజకవర్గ టీడీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జననేత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంరద్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో జన్మభూమి [..]