వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం లోటస్పాండ్లో పార్టి ప్రముఖలతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.ముఖ్యముగా పార్టీలోకి వస్తున్న కొత్త వ్యక్తులు మరియు వారికి ఇవ్వలిసిన ప్రాధాన్యత గురుంచి చర్చకు వంచ్చింది.చర్చలో భాగంగా పార్టీ తరుపున పెద్దయెత్తున సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న కార్యకర్తలను అభినంధించారు. పార్టి ప్రకటించిన నవరత్నలను ప్రజలులోకి విరివిగా తీసుకెళ్ళి వాటి గురంచి ప్రతిఒక్కరికి తెలియజేయాలన్నారు, సుదిర్ఘమైన చర్చ అనంతరం ప్రముఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి వైజాగ్ చేరుకొన్నరు.
పార్టీ ప్రముఖలతో జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం

Be the first to comment